Loading...

బెల్జియం: వార్తలు

Gaza Reconstruction: గాజా పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల భారీ నిధి.. 65 దేశాల భాగస్వామ్యం

గాజాలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల (1 బిలియన్ డాలర్ల) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Belgium Goalkeeper: ఇక నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదేమో.. బెల్జియం గోల్‌కీపర్‌పై విమర్శల వర్షం

మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలే మిగిలి ఉన్నాయి. ఆ సమయానికి స్కోరు సమంగా ఉండటంతో పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లే అవకాశాలు కనిపించాయి.

FIFA World cup: ఫిఫా వరల్డ్‌ కప్‌.. సెమీఫైనల్లోకి స్పెయిన్

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

04 Jul 2026
అమెరికా

Donald Trump: ట్రంప్‌కు 321 వజ్రాలతో ప్రత్యేక ఉంగరం బహుమతి

అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని వజ్రాల పరిశ్రమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశిష్టమైన బహుమతిని అందించింది.

Fifa World Cup: చివరి క్షణాల్లో బెల్జియం అద్భుతం... సెనెగల్‌పై చారిత్రక విజయం

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో జరిగిన బెల్జియం-సెనెగల్ పోరు అభిమానులకు మరపురాని అనుభూతిని అందించింది.

Mehul Choksi : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB) నుంచి రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ, చాలా కాలంగా బెల్జియంలోనే ఉండేవాడు.

14 Apr 2025
ఇండియా

Mehul Choksi: స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు మెహుల్ ఛోక్సీ ప్రణాళిక.. బెల్జియంలో అరెస్టు

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీపై భారత ఏజెన్సీలు గత కొంతకాలంగా నిఘా పెట్టాయి.

Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు

ఆర్థిక మోసానికి సంబంధించి నిందితుడైన మెహుల్ చోక్సీ అరెస్టైనట్టు సమాచారం.

Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. నిర్ధారించిన యూరోపియన్ దేశం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం అధికారికంగా ధృవీకరించింది.

03 Mar 2023
తల్లిపాలు

ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన

జెనీవీవ్ లెర్మిట్ అనే మహిళ ఫిబ్రవరి 28, 2007న తన ఐదుగురు కన్న బిడ్డలను హత్య చేసిన ఘటన అప్పట్లో బెల్జియంలో సంచలనం రేపింది. దాదాపు 16ఏళ్ల ఆ మహిళ అనాయాసంగా(కారుణ్య) మరణించారని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు.